విండోస్‌ వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి

ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో తీవ్ర లోపం బయటపడటంతో వినియోగదారులంతా తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కోరింది.

శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఆలయంలో జరిగే నిత్యపూజాకైంకార్యాలు, పరోక్షాసేవలు యధావిధిగా కొనసాగనున్నట్లు ఈఓ కెఎస్ రామారావు తెలిపారు. క్షేత్ర పరిధిలో దుకాణాలు సాయంత్రం 4 వరకు తెరిచేందుకు దేవస్థానం అనుమతించింది.

ఒంటి గంట వరకు శ్రీశైలం మల్లన్న దర్శనం

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శన వేళలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మారుస్తూ ఈరోజు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ మందు బాబులకు శుభవార్త చెప్పిన హైకోర్ట్..

ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి వచ్చేటప్పుడు కొంతమంది చాటుగా మద్యం బాటిల్స్ తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిల్ తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు.

ఈ-పాస్‌తో పని లేకుండానే ఏపీకి వెళ్లొచ్చు

అన్‌లాక్‌-4 అమల్లో భాగంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రహదారి మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ లభించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు తొలగాయి. ఈ-పాస్‌తో పని లేకుండానే రాష్ట్రంలోకి రావచ్చు. ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కరోనాకు పూర్వ పరిస్థితి అమలవుతోంది. దీనిలో భాగంగా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించారు. అయితే అక్రమ మద్యం రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నారు.