దక్షిణాసియాలో అధికంగా తెల్లబియ్యం (పచ్చి బియ్యం) వాడడం వల్లే దీర్ఘకాలిక(టైప్-2) మధుమేహం
Category: NEWS
ఏపీ మందు బాబులకు శుభవార్త చెప్పిన హైకోర్ట్..
ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి వచ్చేటప్పుడు కొంతమంది చాటుగా మద్యం బాటిల్స్ తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఒక్క మద్యం బాటిల్ తో ప్రయాణం చేసినా పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని తెలిపింది. ఈ జీవోను అమలు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది మందుబాబులకు […]
ఈ-పాస్తో పని లేకుండానే ఏపీకి వెళ్లొచ్చు
అన్లాక్-4 అమల్లో భాగంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రహదారి మార్గంలో రాకపోకలకు స్వేచ్ఛ లభించింది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు తొలగాయి. ఈ-పాస్తో పని లేకుండానే రాష్ట్రంలోకి రావచ్చు. ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. కరోనాకు పూర్వ పరిస్థితి అమలవుతోంది. దీనిలో భాగంగా సరిహద్దుల్లోని చెక్పోస్టులను తొలగించారు. అయితే అక్రమ మద్యం రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘాలో భాగంగా వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ మీద పెద్ద కుట్ర జరుగుతుంది – హీరో రామ్
‘హోటల్ స్వర్ణ ప్యాలెస్ ని రమేశ్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చకముందు ప్రభుత్వం
స్వతంత్ర భారతమా? ఖండిత భారతమా?
వేద కాలం నుండి లక్షలాది సంవత్సరాలుగా మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క భవ్యమైన స్వరూపం ఇది బృహస్పతి ఆగమ శాస్త్రంలోను విష్ణుపురాణంలోను కాళిదాసు, ఆచార్య చాణుక్యుని రచనలలోనూ మన దేశపు ఎల్లలు గురించి స్పష్టంగా వర్ణించబడి ఉంది. ఇస్లాం మతం పుట్టిన తర్వాత ముస్లిం దురాక్రమణ కారులు తాము ఆక్రమించిన ప్రతిచోట ప్రజల సంస్కృతిని, దేవాలయాలను ఇతర శ్రద్దా కేంద్రాలను నాశనం చేసి ప్రజలందరినీ బలవంతంగా ముస్లింలుగా మార్చారు. ఆవిధంగా ముస్లింల ఆధిపత్యంతో క్రీ.శ. 1709 […]
నిబంధనలతో నవంబర్ 16 నుండి శబరిమల యాత్ర
శబరిమల యాత్రకు భక్తులను అనుమతిచ్చేందుకు కేరళ సర్కారు నిబంధనలతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .
ప్రజలకు మట్టి వినాయక ప్రతిమల్ని ఉచితంగా
ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథార్టీ అధికారులు హైదరాబాద్లో ప్రజలకు మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమల్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ నెల 22న వినాయక చవితి ఉండడంతో మొత్తం 50 వేల మట్టి గణేశులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంచుతామని వివరించారు. ముఖ్యంగా మహానగరంలో వేల వినాయక మండపాలు ఉంటాయి. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుల విగ్రహాలను వాడతారు. దీంతో జలకాలుష్యం పెరిగిపోతుండడంతో దాన్ని వాడకాన్ని తగ్గించేందుకు […]
ఒంగోలులో మరోసారి లాక్ డౌన్ ?
ఒంగోలులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. దీనితో కరోనా కట్టడికి అధికారులు చర్యలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఒంగోలులో మరోమారు లాక్డౌన్ అమలు చేసేందుకు యంత్రాంగం సిద్దమైంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ సారి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని, కేవలం లాక్ డౌన్ వల్లనే కరోనాని అరికట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో లాక్డౌన్కు సంబంధించి స్పష్ట్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
డాక్టర్గా ఎమ్మెల్యే శ్రీదేవి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది..
కరసేవకులకు సత్కారం….
అయోధ్యలో రామమందిరం భూమి పూజ సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశం పండుగ చేసుకుంటున్న తరుణంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ సమాజం నాటి కరసేవలో పాల్గొన్న కార్యకర్తలను స్మరించుకొని సత్కరిస్తుంది. అదేస్పూర్తితో గ్రామ గ్రామాన రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భాగ్యనగరంలోని నిజాంపేట లో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద కొందరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, రామ భక్తులు, హిందూ సమాజం కరసేవలో పాల్గొన్న ఇద్దరు కార్యకర్తలను సత్కరించడం జరిగింది. వారు శ్రీ అల్లంపాటి […]